తిరుమలలోని ప్రధాన తీర్థాల్లో స్నానమాచరిస్తే..!

FILE
తిరుమలలోని ప్రధాన తీర్థాల్లో, వివిద పుణ్య తిథుల్లో స్నానమాచరించే వారికి అనుకున్న కార్యాలు చేకూరాతాయని పండితులు అంటున్నారు. తిరుమలలోని పుణ్యతీర్థాల్లో సంకల్ప సహితంగా స్నానమాచరించి, శక్తికొలది దానములు చేసే వారికి 63 కోట్ల పుణ్య తీర్థాల్లో స్నానమాచరించిన ఫలితము దక్కుతుందని విశ్వాసము.

తిరుమలలోని "పుణ్య తీర్థాల్లో అరవైమూడు కోట్ల పుణ్యతీర్థాలు ఆయా తీర్థాలలో ప్రవేశించి యుంటాయని'' వ్యాసమహర్షి వెల్లడించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీస్వామి పుష్కరిణిలో అన్ని తిథుల్లోనూ స్నానమాచరించవచ్చు. అయితే ఆకాశగంగ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు, పాపనాశనము ఆదివారము, సప్తమి, హస్త, పుష్యమి నక్షత్రాల్లో స్నానమాచరించి దానాలు చేసే వారికి పుణ్యఫలము దక్కుతుందని పురోహితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి