శివాలయానికి వెళ్లినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించుకోవాలా లేక శివుడినా...?

సోమవారం, 17 ఆగస్టు 2015 (14:27 IST)
పరమేశ్వరుని ఆలయంలో నవగ్రహాలుంటాయి. ఐతే చాలామంది ముందు ఎవరిని దర్శించుకోవాలన్న దానిపై ఒకింత సందిగ్దత ఉంటుంది. ఐతే మహేశ్వరుడు ఆదిదేవుడు. పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. కాబట్టి ముందుగా శివుడినే దర్శించుకోవాలి.

వెబ్దునియా పై చదవండి