అమర్నాథ్లో గుర్రాలు నడిపేవారు, డోలీలు మోసేవారు, సదుపాయాలు చేసేవారు, చివరకు స్థలపురాణం చెప్పేవారు అందరూ స్థానిక ముసల్మానులే..! "ఓం నమశ్శివాయ అనండి. ఆ శివుడే మీ భయాలను పోగొడుతాడని" నిలువెల్లా భక్తిభావాన్ని ప్రదర్శించే ఆ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు....