మకర సంక్రాంతికి ముందు భోగి మంటలు వేసి, చిన్నారులపై భోగిపళ్లు పోస్తారు.
మరుసటి రోజు మకర సంక్రాంతికి కొత్తగా వచ్చిన ధాన్యంతో బెల్లం పొంగలి చేసి భగవంతుని నైవేద్యంగా పెడతారు.
ఆ మరుసటి రోజున గాలిపటాలను ఎగురవేస్తూ దానిని వేడుకగా జరుపుకుంటారు.
కనుమ రోజున గోవులను అలంకరించి వాటికి కడుపారా పచ్చి మేత తినిపించడం గొప్ప పుణ్యంగా భావిస్తారు.
ఈ రోజున శ్రీ హరి విష్ణువు, మాతా లక్ష్మిని పూజిస్తారు.
తీర్థయాత్ర లేదా దేవాలయంలో దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.