క్సొచిమిల్కొలో మాత్రమే కొంతవరకు చినాంపాలు మిగిలి ఉండటంతో ఈ ప్రాంతాన్ని "ప్రపంచ వారసత్వ సంపద"గా యునెస్కో గుర్తించింది. పైగా ఆనాటి పంటల స్థానంలో ఇప్పుడు ఎక్కువగా పూల మొక్కల్నే పెంచుతుండటంతో ఈ ప్రాంతం "తేలియాడే పూలతోటలు"గా గుర్తింపు పొంది ప్రముఖ పర్యాటక