బాంబే స్టాక్ మార్కెట్: లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

FILE
బాంబే స్టాక్ మార్కెట్ గురువాలం లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 18,789 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 5,565 వద్ద ముగిసింది.

ఇకపోతే.. మారుతి సుజుకి, హిండాల్కో, టాటా స్టీల్, సిప్లా, భారతి ఎయిర్ టెల్ షేర్లు లాభాలు ఆర్జించగా.. సన్ ఫార్మా ఇండియా, ఎస్ బీఐ, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆర్ఐఎల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

వెబ్దునియా పై చదవండి