తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని... అదే జరిగిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలో ఉన్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో జరిగిన ఉత్సవాలను మధుసూదనాచారి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.