తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

సెల్వి

శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:04 IST)
Tejaswini
తెలంగాణతో పాటు ఏపీకి కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అందించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలయ్య సినిమా షూటింగ్‌ల వల్ల కలవలేకపోయారు. 
 
ఈ క్రమంలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో తేజస్విని కలిశారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు తేజస్విని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ తరపున చెక్ ను అందజేసిన ఆయన కూతురు తేజస్విని#cmrevanthreddy #balayya #balakrishna #tdp #congressparty #Telangana #Andhrapradesh pic.twitter.com/shwYxcrbir

— raghu addanki (@raghuaddanki1) September 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు