పిల్లలను చంపిన ఆమె కూడా ఆత్మహత్య చేసుకోబోతుండగా తల్లిని స్థానికులు కాపాడారు. చెన్నమ్మ(5), కుమార్(3), రాణి(2) అనే తన ముగ్గురు పిల్లలకు ఆ తల్లి ఉరివేసి చంపి తాను కూడా చనిపోవాలని చెరువులో దూకింది. స్థానికులు గమనించి ఆమెని కాపాడారు. పిల్లలు ముగ్గురూ మరణించారు. కుటుంబ కలహాల వల్లే ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని చెపుతున్నారు.