కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు గ్రేటర్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ను సిద్ధం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాల అస్త్రాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.