మరోవైపు, సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ చేసిన వినతికి... కౌంటర్ దాఖలు చేయాలని సండ్ర తరపు లాయర్లకు కోర్టు సూచించింది. దీంతో, సండ్ర తరపు లాయర్లు కౌంటర్ దాఖలుచేశారు. మరోవైపు, బెయిల్ కోసం సండ్ర తరపు లాయర్లు పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటీషన్పై బుధవారం విచారణ జరుగనుంది.