ఈ నెల 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి (2015-16) బీఈడీ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు పొడిగించినట్లు తెలిపారు. బీటెక్, బీఈ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సైతం బీఈడీ చదివేందుకు అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు (www.tsedcet.org ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.