కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి. కరోనా నివారణ చర్యలు, రైతుల సమస్యలపై గవర్నర్ తో చర్చించినట్లు తెలిపారు.