రోహిత్తో తీస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిస్తున్నానని దర్శకుడు అన్నారు. దీని గురించి పవన్ చెబుతూ "నా తదుపరి చిత్రాన్ని నారా రోహిత్ తో చేస్తున్నాను. నా మొదటి సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కాగా ... ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామాతో సాగుతుంది. 'సావిత్రి' అనే టైటిల్ ఖరారు చేశాం" అంటూ ట్వీట్ చేశాడు.