ప్రస్తుతం నితిన్ సినిమాలో నటించకుండా నిర్మాతగా మారారు. కొద్దికాలం క్రితం అఖిల్ సినిమాకు నిర్మాతగా మారాడు. ప్రస్తుతం ఆయన అక్కినేని అఖిల్తో నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నితిన్ హీరోగా సినిమా చేయడని ఫిల్మ్నగర్ సమాచారం. అఖిల్తో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట నితిన్.