ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ల చిత్రం ఏ ముహూర్తంలో ప్రారంభించారో రెండుసార్లు షూటింగ్ వాయిదాపడింది. సినిమా ప్రారంభంలోనే 'రభస' సినిమా విడుదల కావడం, అది హిట్ టాక్ రాకపోవడంతో.. కలత చెందిన ఎన్టిఆర్ కొద్దిరోజులు షూటింగ్కు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత షెడ్యూల్లో హీరోయిన్ విషయంలో చిన్నపాటి రభస జరిగి, మళ్ళీ వాయిదాపడినట్లు తెలిసింది.