ట్విట్టర్ ను బాగా వాడుకోవడంలో రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తన మైండులో ఏది వస్తే అది వెంటనే ట్విట్టర్ లోకి సైన్ ఇన్ అయి దానిని ఔట్ చేసేస్తుంటారు. అలాంటిదే మళ్లీ మరొకటి పేల్చారు. అదేంటయా అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాన్ బాధితులు... ముఖ్యంగా విశాఖపట్టణం వాసులు తాము త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.