పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్లో కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కోబలి'(నరుకు బలి). ఇక ఈ ప్రాజెక్ట్ని వీరు ప్లాన్ చేశారు కానీ, ఇంకా ఆ కథని ఫ్రేమ్ చెయ్యలేదు, సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2016లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా స్టొరీ కోసం త్రివిక్రమ్ రెండు గ్రూప్స్ని ఏర్పాటు చేసి రాయలసీమ లోని స్టొరీ గురించి స్క్రిప్ట్ రెడీ చెయ్యమన్నారు.