ది తెలుగులో తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్లతో ప్రసారం అవుతుంది. ఉప్పు కప్పురంబు 90ల నాటి గ్రామీణ జీవితానికి అద్ధం పడుతోంది. ఎల్లనార్ ఫిల్మ్స్తో కలిసి పనిచేయడం, కీర్తి సురేష్, సుహాస్ నేతృత్వంలోని ప్రతిభావంతులైన తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఐవి శశి ప్రత్యేకమైన దృష్టిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకెళ్లడం మాకు గర్వకారణమని ప్రైమ్ వీడియో, ఇండియా ఒరిజినల్స్ డైరెక్టర్, అధిపతి నిఖిల్ మధోక్ అన్నారు. రాబోయే ఈ చిత్రాన్ని రాధిక లావు నిర్మిస్తున్నారు.