ఇందుకుగాను మహేష్ బాబుకు రెమ్యునరేషన్గా రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు డీల్ కుదిరినట్లు ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. ఆమధ్య 'లౌక్యం' సినిమా తీశాక... గోపీచంద్తో మరో సినిమా గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పిన నిర్మాత.. ప్రముఖ హీరోతో చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రామ్ చరణ్తో కూడా ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ జరగాలంటే.. ఎంత టైమ్ పట్టినా ఓకే అనేట్లున్నాడట నిర్మాత అయిన ఈ సిమెంట్ వ్యాపారి.