మోహన్ లాల్ నటించిన 'మనమంతా' సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. అదే జనతా గ్యారేజ్ మాత్రం ఎన్టిఆర్ వుండటంతో.. కలెక్షన్లు బాగా వసూలు చేస్తోంది. అయితే ఇదే సినిమా మలయాళంలో మోహన్ లాల్కు చేదు అనుభవాన్ని చూపించింది. ఈ చిత్రాన్ని కొన్నవారికి ఇంకా మూడు కోట్ల వరకు రావాల్సి వుందని కేరళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.