ఒక ఫొటోలో నాగార్జున ఆకాశం వైపు చూస్తూ దండం పెడుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూస్తే ‘ఓ వానదేవా! శాంతించు’ అంటూ నాగార్జున దండం పెడుతున్నట్లుగా ఉంది. మరో ఫొటో విషయానికి వస్తే.. ఇందులో రాఘవేంద్రరావు, నాగార్జున, బ్రహ్మానందం కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.