బాలీవుడ్ హీరోయిన్ అమీరా దస్తుర్ మంచి విష్ణుతో రొమాన్స్ చేయనుంది. పూరీ జగన్నాథ్ తెలుగు- కన్నడ ద్విభాషా చిత్రమైన రోగ్లో నటిస్తున్న అమీరా దస్తుర్... మంచు విష్ణు హీరోగా నటించే మల్టీస్టారర్ సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.