ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో తెలియజేస్తాం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జి. ఎన్. ఎస్. ప్రసాద్, మాటలు- రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-పరిటాల రాంబాబు, నిర్మాత-ఈడ్పుగంటి శేషగిరి.