A.M. Ratnam ticket price letter submit to Bharat Bhushan
ఇంతకుముందు సినిమా టికెట్ ధరలు పెంచాలంటే నేరుగా మంత్రిత్వశాఖను సంప్రదించడం నిర్మాత, దర్శకులు ఆనవాయితీ. కానీ ఆంధప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సరరణ వల్ల ఫిలింఛాంబర్ కు పెద్ద పీట వేశారు. అందుకు అగుగుణంగానే నేడు హరిహరవీరమల్లు నిర్మాత ఎ.ఎం. రత్నం హైదరాబాద్ లో ఛాంబర్ కు వచ్చారు.