జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకుని వుంటుంది. ఐతే మనిషి ఉన్నతికి అవకాశం వాకిట్లోకి వచ్చేస్తుంది. దాన్ని ఎలా అందిపుచ్చుకుంటామన్నది ఆయా వ్యక్తుల విజ్ఞత పైన ఆధారపడి...
అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తిరిగి అతడు అత్యాచారానికి పాల్పడ్డ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిసాలో జరిగింది. పూర్తి వివరాలు...
పాకిస్థాన్‌కు భారత ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్, పాకిస్థాన్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైనులో మాట్లాడుకున్నారు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు...
లాసోడా లేదా గ్లూబెర్రీ అని కూడా పిలువబడే ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్య...
ఆధునిక జీవితంలో కంప్యూటర్ల ముందు కాలం గడిపే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే గంటల గంటలు కూర్చోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు...
అక్రమ సంబంధాలు.. దాని కారణంగా నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లో తరచుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, సామాన్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా...
కింగ్‌డమ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హృదయం లోపాల ప్రోమో ఇప్పుడు విడుదలైంది. పూర్తి సాంగ్‌ను మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోలో...
రోజూ ఉదయం, రాత్రి వేళల్లో మహిళలు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఖర్జూరాలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త (Husband) ఎంత చెప్పినా గెడ్డం (Beard)...
హైదరాబాద్‌లో అందాల పోటీలను, అందులో భాగంగా రాబోయే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నాయకుడు...
1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ’కింగ్ జాకీ క్వీన్" అనే చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల,...
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన...
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" ఫేమ్ దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో...
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్-2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు...
నా పనిని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడం వల్ల ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. నన్ను ఆడియన్స్ ని సపరేట్ చేయను. నేను ప్రేక్షకుల్లో ఒకడినే అనే నమ్మకంతోనే...
మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను వివాహం చేసుకున్న అరవై మంది పాకిస్తానీ మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్...
కథానాయకుడు శర్వా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు....
జనసేన పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఉంటున్న కొందరు నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని,...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులను ఊచకోత కోస్తున్న ఘటనలను చూసి కూడా కొంతమంది పాకిస్తాన్ దేశానికి మద్దతుగా మాట్లాడటం శోచనీయం. pahalgam terror attack...