కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని, అపాయకరమైన మందులను పూర్తిగా నిషేధించాలని సత్యరాజ్ కోరారు. అంతేకాదు, నీట్ ప్రవేశ పరీక్ష వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, వైద్య రంగంలో నెలకొన్న అశ్రద్ధ గురించి కూడా సత్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.