అలాంటి త్యాగమూర్తి పాత్రలో నీర్జాగా మీ ముందుకు వస్తున్నానని సోనమ్ కపూర్ వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారిపోద్దని ఆమె చెప్తుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ను చూస్తే యదార్థంగా జరిగిన ఈ ఘటన కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో డైరెక్టర్ రామ్ మద్వాని సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి