తిని చచ్చుంటాయ్...!

గురువారం, 24 మార్చి 2016 (10:03 IST)
"ఏవండీ... నిన్న చేసిన మైసూర్ ‌పాక్ ఎక్కడండీ..?" అడిగింది భార్య.
 
"అటక మీద పెట్టాను చూడు.. పాపం ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!" కోపంగా చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి