పచ్చి మిర్చి ముక్కలు : పావు కప్పు
కొత్తిమీర, దాల్చిన చెక్క, కరివేపాకు : కాసింత
కొబ్బరి తురుము : అర కప్పు
తయారీ విధానం :
స్టౌ మీద కడాయి పెట్టి వేడయ్యాక నూనె పోయాలి. అందులో కొబ్బరి తురుము, మిర్చి, దాల్చిన చెక్క, ధనియాలు దోరగా వేపుకోవాలి. ఇదో ప్లేటులోకి తీసుకుని.. ఆరిన తర్వాత పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె పోసి అందులో ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి ముద్దను వేసి దోరగా వేపుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి. ఇందులోనే మష్రూమ్ను చేర్చాలి.