ఉప్పు - తగినంత
తయారీ విధానం :
బియ్యాన్ని వేయించి.. పౌడర్గా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో చేర్చి గారెలకు వీలుగా పిండిని నీటితో కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉప్పు చేర్చి గారెల్లా నూనెలో వేపి తీసుకోవాలి. దోరగా వేగాక గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!