మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంతోషకరమైన వార్త వింటారు. సర్వత్రా అనుకూలదాయకం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది....
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది....
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును...
శంఖం అనే పదం శం+ఖం అనే రెండు అక్షరాలు కలిపితే ఏర్పడ్డ పదం. 'శం'కు 'శుభం' అను అర్ధం ఉంది. 'శం' అన్నది సమస్త ఫలదాయకమైన బీజాక్షరం. 'ఖం' అన్న అక్షరానికి 'జల్లు',...
తిరుమల ఆలయం మీదుగా విమానాలు తిరగడంపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "లక్షలాది మంది హిందువులకు పవిత్రమైన...
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్రాస్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక సంవత్సరం 2025లో తమ కస్టమర్లకు సాంప్రదాయ పాలసీలపై రుణాలుగా రూ. 900 కోట్లకు పైగా పంపిణీ చేసింది. పాలసీపై రుణం...

జామ ఆకుల టీ తాగితే?

శనివారం, 14 జూన్ 2025
జామ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి కారణంగా గత 10 సంవత్సరాలుగా యోగా వ్యక్తిగత సంక్షేమ దినచర్య నుండి ప్రపంచ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని, ఇప్పుడు...
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఏఐజీని సందర్శించారు. ఆయన రెండవసారి ఆసుపత్రిని సందర్శించడం...
2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో...
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(AESL) ప్రకటించిన ఆనందకరమైన విషయమేమంటే, హైదరాబాద్‌కు...
హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్న వ్యాపారవేత్తలు వంటి ఉన్నత వర్గాలకు రహస్య పార్టీ స్థావరాలుగా...
భారత వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-పరిసర ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదవుతుందని వాతావరణ సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర...
ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. ప్రభుత్వ సముదాయం పరిధిలో 1450...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకూ 274 మంది మృతి చెందినట్లు అధికారులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్...
మలక్‌పేటలోని అస్మాన్‌గఢ్‌లో శనివారం బీజేపీ నాయకురాలు మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ భవనాన్ని సందర్శించిన తర్వాత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఫ్లాట్...
ఇది షాకింగ్ వార్తే.. ఎందుకంటే.. మహిళలు, యువకులలో ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి మరణాలు వేగంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్,...
గాజాలో పౌరుల రక్షణ- చట్టపరమైన, మానవతా బాధ్యతలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరంగా ఉండటంపై...