ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. ప్రభుత్వ సముదాయం పరిధిలో 1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలని నిర్ణయించారు.