PNR

సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో...
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పది స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాల్లో...
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ రెండు దశల్లో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన...
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. ఈ బహిరంగ సభలో పలుమార్లు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు పూర్తయింది. ఏపీలోని అధికార వైకాపాను...
ఇటీవల అధికార వైకాపాకు రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్ల...
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలకానుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా...
దేశంలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాలు 543. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ఎన్నికలను 544 స్థానాల్లో...
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో బొప్పాడులో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు....
కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (గ్లోబల్ సమ్మిట్) ఈనెలాఖరులో జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల...
చాలా మంది మహిళలకు తమ భర్తల నుంచి ఎలాంటి సుఖం ఉండదు. శోభనం రోజు మొదలుకుని ఏళ్లు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉంటుంది. అయినా.. కుటుంబ పరువు ప్రతిష్టల కోసం పడక...
చాలా మంది యువకులు గర్ల్‌ఫ్రెండ్స్‌ను కలిగి వుంటారు. ఇలాంటివారిలో చాలా మంది యువకులు వారితో శారీరకంగా కూడా దగ్గరై ఉంటారు. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత...
ఈ యేడాది బంగారం ధరలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఈక్విటీలపై మక్కువ చూపడంతో 2015లో పసిడి ధర పతనానికి కారణంగా మారింది....
గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు స్పష్టం...
సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. ఒకరి పనితీరును మరొకరు కొనియాడారు. అభివృద్ధిలో...
మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన ఓ యువతిని టాస్క్ ఫోర్స్‌ విభాగంలో పని చేసే ఎస్ఐ ఒకరు తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...
దేశంలో పెట్రోమంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనంగా లీటరుపై రూ.2.50 పైసలును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై...
ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు అనేకం ఉన్నాయి. వీటిలో మనకు తెలిసి ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. మునగాకు చెట్టుకు...