ఆరోగ్యవంతమైన శరీర నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో మీరు ఈ డ్రై ఫ్రూట్‌లను పాలతో కలిపి తినవచ్చు....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి విజయవాడ నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోకి భారీగా జనసందోహం హాజరైంది. ఈ సందర్భంగా...
రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్.. మూడు జిల్లాల నుండి జూనోటిక్ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కంటే కేసులు నమోదైనాయి. వెస్ట్ నైల్ జ్వరం కేరళలో...
నరసాపురంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌ వర్మ కోసం ఎన్నికల ప్రచారంలో ప్రభాస్‌ పెద్దమ్మ, దివంగత రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మద్దతు తెలిపారు....
వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు వైకాపా అధినేత జగన్.. ఆయన భార్యలపై కామెంట్లు...
మామిడి పండు సీజన్ వచ్చేసింది. తీయటి మామిడి పండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. మామిడి పండు...
సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ ఇండియాగా రచనా బహదూర్‌ను నియమించినట్లు సింక్రోనీ వెల్లడించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్- బ్యాంకింగ్ పరిశ్రమలో 30 ఏళ్ళకు...
అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున శుభకార్యాలు ప్రారంభించవచ్చు. ఈ పర్వాదినాన ఇంట్లోకి లక్ష్మీదేవిని...
యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం వెనక్కి తగ్గిపోయింది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 8.4 శాతానికి పడిపోయింది. ఫిబ్రవరిలో...
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మే 6, 2024న బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుండి భువనేశ్వర్‌కు చేరుకున్న నలుగురు...
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ పాఢ్యమి ఉ.7.09 కృత్తిక ప.1.06 తె.వ.4.45 ల ఉ.దు. 9.50 ల 10.40 ప. దు. 2. 53 ల 3.43. మేషం :- రుణ చెల్లింపులకై చేయుయత్నాలు...
మండే వేసవి తరచుగా చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండలో తిరగడం వల్ల చర్మ నల్లబడడం, కమిలిపోవడం లాంటివి జరుగుతుంది. అందువల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు...
అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని వెల్లడించారు....
స్త్రీలపై హింసాత్మక చర్యలు, కేసులు చూస్తుంటాం. కానీ ఇక్కడ రివర్స్ కేసును చూసి పోలీసులు షాక్ తిన్నారు. మొదట్లో బాధితుడు వచ్చిన తన భార్య తనను హింసిస్తుందని...
విదేశాలకు వెళ్లాలని ఉందని అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు....
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ...
అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో...
నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజలు రైల్వే లైన్‌ కోసం నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా ఈ కల నెరవేరలేదు. ప్రతి ఎన్నికల్లోనూ రైల్వే...
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. నిజజీవిత తండ్రీ కొడుకులు తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి నూతన...
జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం...