ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రాంబాబు నిషాద్ అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో కర్వా చౌత్ జరుపుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. హాస్టల్ వాతావరణం బాగాలేకపోవడంతో ఓ విద్యార్థిని హాస్టల్ మరుగుదొడ్డిలోనే ఉరేసుకుని...
మంచినీళ్లు దాహం వేసినప్పుడు ఎలాబడితే అలా తాగకూడదంటున్నారు వైద్య నిపుణులు. నిలబడి మంచినీళ్లు తాగినప్పుడు కడుపులో, జీర్ణవ్యవస్థలో ఏమి జరుగుతుందనే దానిపై...
తెలంగాణ రాష్ట్రంలో దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. సాక్షాత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఓ మహిళా ఉద్యోగినిపై లైంగికదాడి జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టింది...
స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా తెలుగు సినిమాల్లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె వచ్చే వారం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదాలో కనిపించనుంది. దీనితో...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రశాంతంగా ముగిసింది. బీహార్ రాష్ట్రంలో...
చాలా సంవత్సరాలుగా రష్మిక మందన్న నేషనల్ క్రష్ అనే పేరు కొట్టేసింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ పేరును కాంతారా హీరోయిన్ కొట్టేసింది. కాంతారా హీరోయిన్ రుక్మిణి...
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. తన జీవితంలో కొత్తగా తీసుకున్న ఇంటిలోకి సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన...
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికే ఓ మగ శిశువు మృతి చెందాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది....
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీడీఏ ఇప్పుడు అమరావతి అంతటా స్మార్ట్ స్ట్రీట్‌లైట్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ఈ ప్రణాళికలో...
ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో నాన్నమ్మ మందలింపు ఒకే ఇంట్లో నలుగురి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్ధలే నాన్నమ్మ మందలింపునకు...
ప్రతినెల కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజున అంటే కృష్ణ పక్ష అష్టమి నాడు కాలాష్టమి వస్తుంది. శివుడు ఉగ్రరూపానికి ప్రతీకే కాలభైరవుడు. అందుకే కాలాష్టమి నాడు వీరిద్దరిని...
చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్లే బాలికలకు అక్కడ కూడా రక్షణ లేకుండా పోతోంది. కొందరు కామాంధులు పాఠశాలల్లోనే బాలికపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. తాజాగా స్కూల్...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఖజానాతో నిర్మించిన విశాఖపట్నంలోని విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు...
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హిందీ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలికాలంలో వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ...
ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత నగరం విశాఖపట్నం గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాకు ఆకర్షణీయంగా మారింది, ఎందుకంటే మెటా, గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, సిఫీ, యాక్సెంచర్...
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్‌ను బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి....
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీయే నూతన కార్యాలయ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్,...
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆదాయం మొత్తం పూర్తిగా తగ్గిపోయిందని, అందువల్ల ఇపుడు తాను డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర...
మెగాస్టార్ చిరంజీవి, నయన తార కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి...