బుధవారం, 23 ఏప్రియల్ 2025
జమ్మూ & కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడిని ఖండిస్తూ తెలుగు చలనచిత్రరంగంలోని ప్రముఖులు ముక్తకంఠంతో సోషల్ మీడియా వేదికగా...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
గుంటూరు మేయర్ ఎన్నిక ఏప్రిల్ 28న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల అధికారి...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటనలో, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం, ఏప్రిల్ 23న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 10 గంటలకు వెల్లడించారు....
బుధవారం, 23 ఏప్రియల్ 2025
విక్టరీ వెంకటేష్ కు గతంలో సంక్రాంతికి సినిమా విడుదలకావడం సక్సెస్ సంపాదించడంతో విక్టరీ పేరును అభిమానులు ఇచ్చేశారు. అలా అయిన ఆయనకు కాలమార్పులో కొంచెం గడ్డు...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దారుణమైన దాడిలో 28మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సహజ సౌందర్యం, ప్రశాంతతకు పేరుగాంచిన ఆ ప్రశాంతమైన లోయలో కాల్పులు జరిగాయి....
బుధవారం, 23 ఏప్రియల్ 2025
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం సీక్వెల్ గురించి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అష్టగ్రహ కూటమి అన్ని రాశులవారికి ఏదో ప్రభావాన్ని చూపుతుంటాయని...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలోని పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదిని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఫోటోలో ఉగ్రవాది రైఫిల్ పట్టుకుని...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
జమ్మూకాశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో దారుణం చోటుచేసుకుంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచరక్షణారహితంగా కాల్పులకు తెగబెడ్డారు....
బుధవారం, 23 ఏప్రియల్ 2025
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
ఖమ్మం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆకస్మిక సోదాలు నిర్వహించి 5.80 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గుర్రాలపాడు...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాగులు పెట్రేగిపోయారు. ఈ ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు....
బుధవారం, 23 ఏప్రియల్ 2025
ఒక మహిళ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తానని, తప్పుడు హామీలు ఇచ్చి ఆమెను రూ.9.8 లక్షలకు మోసం చేశాడనే ఆరోపణలపై మోకిలా పోలీసులు 'లేడీ అఘోరి' అలియాస్ శ్రీనివాస్...
బుధవారం, 23 ఏప్రియల్ 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటి జైత్వానీ కాందబరిని వేధించిన కేసులో పీఎస్ఆర్ను...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
Pahalgam Terrorist Attack జమ్ముకాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ఉగ్రవాద దాడిలో తెలంగాణకు చెందిన మనీష్ రంజన్(Manish Ranjan) మృతి చెందినట్లు అధికారులు...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో కాన్పూర్కు చెందిన సిమెంట్ వ్యాపారి శుభం ద్వివేది (31) కాల్చి చంపబడ్డాడు. అతడికి ఇటీవల ఫిబ్రవరిలో...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
వైసిపి సిట్టింగ్ ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్కు గట్టి షాక్ తప్పలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైకాపా నుంచి సస్పెండ్ చేసింది పార్టీ. పార్టీ క్రమశిక్షణను...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
గత 48 గంటల్లో తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు స్థిరంగా గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రారంభించాయి. దీని వలన తీవ్రమైన వేడిగాలుల వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం,...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
జమ్మూ కాశ్మీర్కు ఉగ్రభయం పట్టుకుంది. పర్యాటకులతో నిండిన పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక...
మంగళవారం, 22 ఏప్రియల్ 2025
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది....