దక్షిణాఫ్రికాలో ఏడాది పాటు క్రికెట్.. రగ్బీ అంతర్జాతీయ మ్యాచులేవీ నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ రెండు క్రీడల్లో జాతి వివక్ష నడుస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. క్రికెట్ రగ్బీ క్రీడల్లో నల్లజాతీయులకు అవకాశమివ్వకుండా.. తెల్ల జాతీయులకే పెద్ద పీట వేస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.