ఎల్వోసీ వెంబడి ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన లాంచ్ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఇప్పటికే పీవోకే నుంచి ఆర్మీ బేస్ల్లోకి తరలించింది. ఓవైపు ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే మరోవైపు సుమారు 100 మందికిపైగా ఉగ్రవాదులను భారతలోకి పంపించేదుకు పాక్ సన్నాహాలు చేస్తోంది.