దేశవ్యాప్తంగా నోట్ల రద్దుతో నగదును మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పు కోసం గడువు ముగిసిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె ఏమాత్రం వినలేదు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అందరూ నిల్చుని చూస్తుండగా.. బట్టలు విప్పేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది.