పంతాలు, పట్టింపులకు పోయి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని డీఐ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్కు చెందిన శ్రేతావర్మ (26), యూపీకి చెందిన పవన్కుమార్కు (32) మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వివాహ సమయంలో ఇరు కుటుంబాలకు గొడవలుండేవి.