ఈ విషయం ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఏసీబీ బాస్ పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రసన్నకుమార్పై నిఘా వేసిన డీఎస్పీ రమాదేవి రెడ్ ఆయనను హ్యాండెడ్గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల నుంచి వసూలు చేస్తూ పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.