అది తన ఎత్తుకు అనుకూలంగా లేకపోవడంతో, బాలయ్య పసుపు రంగు సైకిల్పై ఫోజులిచ్చి అక్కడే కొంత సమయం గడిపారు. తరువాత, తిరిగి పనిలోకి దిగిన బాలయ్య, తన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తన నియోజకవర్గం హిందూపూర్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఢిల్లీలో బాలకృష్ణ జెపి నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి మన్ సుఖ్ మాండవీయలను కూడా కలుస్తారు.