రఘురామకృష్ణరాజు, టీవీ5 ఏబీఎన్‌లపై కేసు నమోదు: సీఐడీ

శనివారం, 15 మే 2021 (13:41 IST)
గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న కేసులో A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు