నల్లధనం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపు ధోరణితో నడుచుకుంటోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని స్వదేశానికి తెస్తామని ప్రకటించిన బీజేపీ.. 150 రోజులు గడుస్తున్నా ఆ పని చేయలని మండిపడ్డారు. పైగా, వందలాది మంది పేర్లు ఉంటే కేవలం మూడు పేర్లు మాత్రమే బీజేపీ బయటపెట్టిందని విమర్శించారు.