వేసిన పంటల్లో తీరని నష్టం వాటిల్లింది. ఆ నష్టం తలకు మించిన భారం అయ్యింది. దానిని భరించడం కష్టమని తేలిపోయింది. ఇక ఆత్మహత్యే మార్గమని భావించిన ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధైర్యం పడొద్దని, మంచి రోజులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పిన వారం రోజులు కూడా తిరగక మునుపే అనంతపురం జిల్లాలో రైతు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.