11 సంవత్సరాల నిరీక్షణ: పన్నూరు- పిలాస పాలెం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా వినతులు

గురువారం, 10 మార్చి 2022 (17:17 IST)
అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ ప్రజల అతి ప్రధాన, చిరకాల కోరిక అయిన పన్నూరు- పిలాసపాలెం రోడ్డు నిర్మాణానికి తను ఎమ్మేల్యేగా గెలిచిన నాటినుంచి రోజా ప్రయత్నిస్తున్నారు.

 
గురువారం నాడు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డిని కలిసి ఈ రోడ్డు ప్రాముఖ్యతను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి ఏప్రిల్ నెల మొదటి వారం లోగా ఖచ్చితంగా సరిపడా గ్రాంట్‌లో పెట్టీ మంజూరు చేయిస్తానని పూర్తి హామీ ఇచ్చినట్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు