ఏపీలో దారుణం.. ఆవుల దాడిలో ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
— ChotaNews App (@ChotaNewsApp) June 27, 2025
తిరుపతిలోని వేలూరులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై ఆవులు దాడి చేయగా అందులో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలు. pic.twitter.com/Ro57YzQJj4