వివరాల్లోకి వెళితే.. కర్నూలు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్లో ఓ వ్యభిచార గృహంపై సీఐ మధుసూదన రావు ఆధ్వర్యంలో ఎస్ఐ జయన్న, సిబ్బంది శనివారం రాత్రి దాడి నిర్వహించారు. పోలీసు రాకను గుర్తించిన వ్యభిచార నిర్వాహకులు మమత, సుధారాణి, సుమ అలియాజ్ ఫాతిమలు పరారయ్యారు. ముగ్గురు విటులు అనిల్, శీను, కళ్యాణ్లతో పాటు మరో యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.