రేపు వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల విక్రయం

బుధవారం, 23 డిశెంబరు 2020 (19:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్లలో రేపు ఉదయం అనగా 24-12-20, 6.00 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లను జారీ చేస్తారు.
 
1. మహతి ఆడిటోరియం
2. మునిసిపల్ కార్యాలయం
3. రామచంద్ర పుష్కరిణి
4. వైకుంఠపురం కొత్త కూరగాయల మార్కెట్
5.  బైరాగిపట్టెడ లోని రామానాయుడు స్కూలు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు