వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు జరగ్గా..తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను ఓ మహిళ దారుణంగా చంపేసింది. ఏపీలోని చిత్తూరు పట్టణంలోని దుర్గమ్మ గుడి వీధిలో అక్టోబరు 6వ తేదీన బి. వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.